JGL: పెగడపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 52 మంది విద్యార్థులు పలు గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించినట్లు మండల విద్యాధికారి సులోచన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 4వ తరగతి విద్యార్థులు గురుకుల పరీక్షలు రాయగా, ఇందులో నుంచి 52 మంది విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశానికి గాను సీట్లు సాధించినట్లు పేర్కొన్నారు.