ATP: నార్పల మండలంలోని పప్పూరు, దుగుమర్రి గ్రామపంచాయతీలలోని RSKలను అనంతపురం డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. RSKలలోని రికార్డులను వారు పరిశీలించారు. RSKల పరిధిలో వారు చేపడుతున్న కార్యక్రమాలను సిబ్బందిని అడిగి ఆయన తెలుసుకున్నారు. వేసవి సమయంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.