SKLM: జిల్లాలో గిరిజనులకు అందాల్సిన రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఎస్టీలపై జరిగే దాడుల విషయంలో పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.