MBNR: గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా శ్రీవల్లి, ఉపాధ్యక్షులుగా పాలకొండ వెంకటేష్ గౌడ్, అక్షయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రవీందర్ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ హాజరై నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఘనంగా సత్కరించారు.