SRD: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 16 మంది తమ సమస్యలను ఎస్పీ పరితోష్ పంకజ్కు విన్నవించారు. ఫిర్యాదులను ఓపికగా విన్న ఎస్పీ, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని మరియు విచారణ పారదర్శకంగా జరిపించాలని సంబంధిత ఎస్సైలను ఆదేశించారు.