RR: మహేశ్వరం మండలం పరిధిలో ఉన్న గాంధీనగర్ తండాలో నూతనంగా ఐమాస్ లైట్లను జిల్లా మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆవుల యాదయ్య, గాంధీనగర్ తండా సర్పంచ్ సుధాకర్ నాయక్, వార్డు మెంబెర్లు పాల్గొన్నారు.