VZM: ప్రముఖ సామాజిక సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా దొమ్మేటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.