PDPL: మంథని మండలం సూరయ్యపల్లి రైతువేదిక నుంచి తెనుగు గూడెం వరకు, గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి పోచమ్మ దేవాలయం వరకు ఆదివారం రూ.15 లక్షలతో EGS నిధుల కింద సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. సర్పంచ్ ఆర్ల నాగరాజు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన రోడ్లను త్వరలో పూర్తి చేస్తామన్నారూ.