SDPT: చేనేత ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా సలహాదారులు, పద్మశాలి సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ గోనె మార్కండేయులుకు ఉగాది సేవా పురస్కారం లభించింది. తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి బాబు మోహన్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీర మోహన్ చేతుల మీదుగా మార్కండేయులుకు అవార్డు అందజేశారు.