SRD: ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేసి నర్మెట్ట ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గుమ్మడిదల, కానుకుంట రైతు వేదికల్లో లైవ్లో రైతులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆత్మ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, తదితరులు, రైతులు పాల్గొన్నారు.