NGKL: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ఆదివారం వేరుశనగ, మినుముల ధరలు ఈ విధంగా ఉన్నాయి. వేరుశనగ గరిష్టంగా క్వింటాలుకు రూ.8,807, కనిష్టంగా రూ.5,219 పలికింది. మినుములు గరిష్టంగా రూ.8,408, కనిష్టంగా రూ.8,201 ధర లభించింది. మార్కెట్కు మొత్తం 1,771.75 క్వింటాళ్ల వేరుశనగ వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.