ATP: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గుర్తు తెలియని వృద్ధుడు ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడుకి ఎవరూ లేకపోవడంతో సమాచారం తెలుసుకున్న ఆ నలుగురు సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంజుల వెంకటేష్ అ అనాధ వృద్ధుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణ ప్రజలు ఆ నలుగురు సేవా సమితి సభ్యులను అభినందించారు.