కడప నగరంలోని అక్కాయపల్లెలో ఉన్న వారాహి అమ్మవారిని ఏఎస్పీ రమణయ్య ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి మహిమ, ఆలయ అభివృద్ధి గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.