VZM: చీపురుపల్లిలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలను ఎక్సైజ్ సీఐ చక్రవర్తి పరిశీలించారు. షాపుల వద్ద రద్దీ చేపట్టకూడదని షాపుల యాజమాన్యాలకి సూచించారు. పండుగ పురస్కరించుకొని అధిక ధరల అమ్మినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగించాలని సూచన చేశారు.