KRNL: వైసీపీ నుంచి బీజేపీలోకి భారీ చేరికలు జరిగాయి. ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకుడు పెద్ద కొండయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో ఇవాళ కండువాలు కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పార్థసారథి సారథ్యంలోనే సాధ్యమని నమ్మి పార్టీలో చేరినట్లు లక్ష్మారెడ్డి, హనుమయ్య, విశ్వనాథ్ రెడ్డి, బంగారయ్య తెలిపారు.