ప్రకాశం: పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామ సమీపంలో వెలిసిన గొడ్రాలికొండ తిరుమలనాథస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం నాలుగున్నర గంటలకు అభిషేకం, ఐదు గంటలకు అలంకరణ, ఐదున్నర గంటలకు నిత్య పూజా కార్యక్రమలు చేశారు విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం, భగవద్గీత శ్లోకాలు పారాయణ అనంతరం భజన చేశారు.