విజయనగరంలోని కంటోన్మెంట్ దండుమారెమ్మ దేవాలయంలో ఈనెల 19 నుంచి 24 వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. ఉత్సవాల ప్రారంభంలో ఎస్పీ పాల్గొని, జ్యోతి ప్రజ్వలనలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలకి ఎస్పీతో పాటు, అదనపు ఎస్పీ పాల్గొన్నారు.