NLG: చండూరులో జాగృతి వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై కరపత్రికను ఆర్డీవో వీ.శ్రీదేవి ఆవిష్కరించారు. ప్రతి వ్యక్తి జననం నుంచి వినియోగదారుడేనని ఆమె తెలిపారు. వస్తువులు, సేవలు వినియోగించే వారందరికీ హక్కులు వర్తిస్తాయని చెప్పారు. పోటీ ప్రపంచంలో అవగాహన అవసరమని సూచించారు.