JN: హైదరాబాద్ గాంధీభవన్లో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రజాప్రతినిధులతో కలిసి పంచాంగ శ్రవణ కార్యక్రమానికి TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి హాజరయ్యారు. ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఝాన్సీరెడ్డి ఆకాంక్షించారు.