NLG: మర్రిగూడ మండలంలో ఉగాది సందర్భంగా మామిడి ఆకుల కోసం యువకులు ఆరాటపడ్డారు. సరంపేట శివారులోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం వద్ద జేసీబీ సహాయంతో ఆకులు కోశారు. వాతావరణ ప్రభావంతో చెట్ల ఆకులు మాడిపోవడంతో కొరత ఏర్పడిందని తెలిపారు.
Tags :