SRD: అమెరికా, ఇజ్రాయిల్ కలిసి యుద్ధం పేరుతో ఇరాన్లో మారన హోమం సృష్టిస్తున్నారని CPM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. పటాన్ చెరు శ్రామిక భవన్లో CPM కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయిల్లు వ్యాపార లాభాక్షతో ఇరాన్ పై విరుచుకుపడుతున్నాయని అన్నారు. మోడీ సర్కారు మధ్యవర్తిత్వం నెరిపి యుద్ధం ఆపే ప్రయత్నం చేయాలన్నారు.