AP: రాష్ట్ర రాజధాని అమరావతిలో అకాల వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈ క్రమంలో తుళ్లూరులో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. కాగా ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Tags :