NLR: వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డు, మంచినీటి ట్యాంక్ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. వైసీపీ హయంలో ట్యాంక్ ఏర్పాటు చేశారు గానీ అందుకు కావలసిన మెట్లను కట్టకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.