RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి సీఐగా బాధ్యతలు చేపట్టిన ముదసర్ ఆలిని శంకర్పల్లి మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అందరూ సహకరించాలని సీఐ తెలిపారు. నాయకులు రఘునందన్ రెడ్డి, శ్రీకాంత్, మల్లికార్జున్ మార్కెట్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.