హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రఘు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. వేసవిలో విద్యార్థులకు త్రాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ప్లాంట్ జీవితకాల నిర్వహణ ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినెట్ ఫౌండర్ ఎర్రం రఘునందన్ రెడ్డి, కళాశాల బృందం, తదితరులు పాల్గొన్నారు.