KDP: నంద్యాలలో జరగనున్న CITU రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి మనోహర్ అన్నారు. బుధవారం CITU కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 18, 19వ తేదీన నంద్యాలలో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయిని అన్నారు. వాటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.