SKLM: సరుబుజ్జిలి తెలికి పెంట పంచాయతీలో పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ గోవిందరావు ఇవాళ ప్రారంభించారు. పశుసంవర్ధక రంగం రైతులకు అదనపు ఆదాయం అందించే ముఖ్యమైన వనరు అని అన్నారు. పశువులను వ్యాధుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న టీకా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.