BHPL: కాటారం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొత్తం 215 గృహాలు మంజూరైనట్లు ఎంపీడీవో అడ్డూరి బాబు వెల్లడించారు. ఈ ఇళ్లలో ప్రధానంగా కాటారం గ్రామానికి 150, ధన్వాడకు 48, చింతకానికి 23 చొప్పున కేటాయించారు. ఆదివారంపేట, చిద్నేపల్లి తదితర గ్రామాలకు 10 చొప్పున, ఆంకుసాపూర్, బయ్యారం వంటి పంచాయతీలకు 5 చొప్పున ఇళ్లు మంజూరయ్యాయి.