కృష్ణా: అవనిగడ్డలో నూతనంగా నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ లైబ్రరీ కం రీడింగ్ హాలును ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. 2016-17 ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా అప్పటి ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మంజూరు చేసిన రూ.5 లక్షలు, సంఘ శాశ్వత అధ్యక్షులు కాశీభట్ల నాగేశ్వరరావు విరాళం రూ.4 లక్షలు, సభ్యుల విరాళాలతో ఈ భవనం నిర్మించారు.