TG: కేయూ పీజీ విద్యార్థిని శ్రీవిద్య చనిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఆరుగురు కలిసి తనను కొట్టినందుకే ఎలుకల మందు తాగనని వెల్లడించింది. రమ్య, శ్రీజ, కీర్తితో పాటు మరో ముగ్గురు తనపై దాడి చేశారని తెలిపింది. దొంగతనం చేశానని చాలాసార్లు కొట్టారని పేర్కొంది. కాగా, సీనియర్ల వేధింపులతో ఈనెల 7న శ్రీవిద్య ఎలుకల మందు తాగిన విషయం తెలిసిందే.