SKLM: బూర్జ మండలం ఉప్పిని వలస గ్రామానికి చెందిన కపీరు జీవన్ కుమార్ (32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఉప్పిని వలస నుంచి వస్తుండగా సింగన్న పాలెం కూడలి వద్ద టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.