WGL: నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన సంకటి భాస్కర్, ప్రసాద్ తండ్రి సంకటి మల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MLA దొంతి మాధవరెడ్డి ఆదివారం మృతుడు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.