KRNL: డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంట్ వ్యవస్థకు మచ్చ తెచ్చారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ‘తనకు ఓటు వేయండి’ ‘డ్రగ్స్ నిర్మూలిస్తాం’ అని చెప్పి డ్రగ్స్ మత్తులో దొరికిపోయాడన్నారు.