WGL: నల్లబెల్లి (M) లోని రంగాపురం గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులు పెద్దోజు రామ, రమణాచారి నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పాల్గొన్ని నూతన ఇంటిని ప్రారంభించారు. ప్రజా పాలనలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు.