KRNL: టీడీపీ పార్టీలో భేదాభిప్రాయాలకు తావులేకుండా ప్రతీ ఒక్కరూ ఏకధాటిగా నడిచే సమయం ఆసన్నమైందని TDP రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఇవాళ చిన్నతుంబలంలో సర్పంచ్ పదవీ కాలం ముగిసిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వచ్చే స్థానిక ఎన్నికలే మనకు టార్గెటని అన్నారు. చిన్న చిన్న మనస్పర్దాలతో పార్టీకి దూరంగా ఉండటం తగదన్నారు.