SRCL: ఈనెల 17, 18న తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో జరగనున్న ఎల్లమ్మ సిద్దోగానికి కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిని గౌడ సంఘం నాయకులు ఆదివారం ఆహ్వానించారు. ఎల్లమ్మ సిద్దోగానికి హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఆ దేవత కృపకు పాత్రులు కావాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ ఉన్నారు.