MLG: వెంకటాపూర్(M)కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ‘ప్రజా పాలన-99 రోజుల ప్రగతి ప్రణాళిక’పై ప్రత్యేక అధికారి సాల్మన్ రాజు, DRDO శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను సాధించాలని వారు సూచించారు. కార్యక్రమంలో MRO గిరిబాబు, MPDO రాజు, SI చల్ల రాజు, సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు ఉన్నారు.