TG: తొలి కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహారాష్ట్ర సీఎంతో కలిసి 2 ప్రాజెక్టుల శంకుస్థాపనలో పాల్గొన్నారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులతో దేశ ఇంధన భద్రత పెరగనుందన్నారు. వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.