AP: విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం చేపలుప్పాడలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైందనే బాధతో అప్పలరాజు (29) అనే యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని KGHకి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.