SKLM: ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామంలో వైసీపీ నాయకులు మజ్జి కోటేశ్వరరావు సతీమణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ శనివారం ఆమెను పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, తదితరులు ఉన్నారు.