PPM: జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని, ఎటువంటి జాప్యం జరగకూడదని జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రీ-సర్వే పనుల పురోగతిపై జేసీ శుక్రవారం బలిజిపేట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విలేజ్ సర్వేయర్లు, వీఆర్వోలు సమన్వయంతో పనిచేయాలన్నారు.