NLG: పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యతలేని, ముక్కిపోయిన బియ్యం సరఫరా చేస్తే గిడ్డంగులపై కఠిన చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు తినడానికి అనర్హమైన బియ్యం పంపితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Tags :