BPT: సంతమగుళూరు మండలంలోని చవిటిపాలెంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మండల పార్టీ అధ్యక్షుడు చేవూరు వాసిరెడ్డి, మండల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తేలప్రోలు రమేష్తో కలిసి ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.