SRPT: గరిడేపల్లిలోని గుండాలమ్మ గుడి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ-మిర్యాలగూడ ప్రధాన రహదారిపై వెళ్తున్న లారీ డివైడర్పై ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం కూలి ఓ వ్యక్తి తలపై పడడంతో అతనికి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.