MNCL: జూనియర్ సివిల్ కోర్టులో ఈనెల 28న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి జడ్జి ముఖేష్ తెలిపారు. బుధవారం బెల్లంపల్లి మేజిస్ట్రేట్ సమక్షంలో లోక్ అదాలత్ కో-ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ముఖేష్ మాట్లాడుతూ.. కోర్టులో పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సముచితమైన మార్గమన్నారు. కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Tags :