ELR: ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించి, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని MLC గోపిమూర్తి అన్నారు. బుధవారం నారాయణపురంలో యూటీఎఫ్ మండల సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం అనే గోడపత్రికలను ఆవిష్కరించారు.
Tags :