E.G: బీజేపీ ఎస్సీ మోర్చా తూ.గో జిల్లా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వోబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సత్య సాయిరాం పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరలు, మెమెంటోలు పంపిణీ చేశారు. సాయిరాం మాట్లాడుతూ.. కార్మికులుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు పాల్గొన్నారు.