ADB: మార్చిలో జరిగే పదో తేదీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వాహకులు చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్తో సమావేశం నిర్వహించారు. పదవ పరీక్ష ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించి సలహా సూచనలు చేశారు.