VKB: తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయడమే ఈ శిక్షణ శిబిరం లక్ష్మని TPPC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో శిక్షణ కేంద్రానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని పేర్కొన్నారు.