MBNR: సీఎం రేవంత్ రెడ్డిని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను భారీ మెజార్టీతో కాంగ్రెస్ కైవసం చేసుకున్న సందర్భంగా సీఎం హర్షం వ్యక్తంచేస్తూ అభినందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.